Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘ఆదిపురుష్‌’ టీమ్‌

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ‘ఆదిపురుష్‌’ చిత్ర బృందంతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన.. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్‌కు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు

Updated : 06 Jun 2023 10:50 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని