Hyderabad: బంజారాహిల్స్లో చిత్ర ప్రదర్శన
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో చిత్రకారిణి లలిమ, ఆమె కూతురు ఆద్య రూపొందించిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సాయిచంద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఏప్రిల్ 4 వరకు కొనసాగనుంది.
Updated : 29 Mar 2023 20:00 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12