Assembly Elections: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Assembly Elections Polling) శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్థానాలకు నేడు ఒకే విడతలో ఓటింగ్ జరిగింది. ఛత్తీస్గఢ్లో మిగిలిన 70 నియోజకవర్గాలకు రెండో విడత పోలింగ్ను నిర్వహించారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫొటోలు..
Updated : 17 Nov 2023 10:52 IST
1/13
ఓటు వేసిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్..
2/13
3/13
మధ్యప్రదేశ్లోఓటు హక్కు వినియోగించుకొని సిరా గుర్తు చూపుతున్న సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ కుటుంబం..
4/13
మధ్యప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం కమల్నాథ్, ఆయన కుమారుడు, కోడలు
5/13
6/13
ఓటు హక్కు వినియోగించుకున్నభాజపా నేత కైలాశ్ విజయ్ వర్గియా కుటుంబం
7/13
ఛత్తీస్గఢ్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలిచ్చిన ప్రజలు
8/13
9/13
10/13
మధ్యప్రదేశ్లోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
11/13
12/13
13/13
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!