Hyderabad: ‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్.. చిత్ర యూనిట్ ప్రెస్మీట్
హైదరాబాద్: ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ (Baahubali: Crown of Blood) పేరుతో డిస్నీ+హాట్స్టార్ వేదికగా మే 17వ తేదీ నుంచి ఈ యానిమేషన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈక్రమంలో హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. దర్శకుడు రాజమౌళితో పాటు, నిర్మాత శోభు యార్లగడ్డ, హెడ్ కంటెంట్ డిస్నీ+హాట్ స్టార్ గౌరవ్ బెనర్జీ, గ్రాఫిక్ ఇండియా సీఈవో శరత్ దేవరాజన్, నటుడు శరద్ ఖేల్కర్లు పాల్గొన్నారు. ఫొటోలు..
Updated : 07 May 2024 20:02 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Tags :