CM Revanth reddy: యాదాద్రి, భద్రాద్రి ఆలయాలను దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, మంత్రులు సోమవారం ఉదయం యాదాద్రి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి చేరుకొన్నారు. సీతారామచంద్రస్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఆలయ అధికారులు ఉన్నారు. ఫొటోలు..

Updated : 11 Mar 2024 15:13 IST
1/16
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో..
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో..
2/16
3/16
4/16
5/16
6/16
భద్రాచలంలో..
భద్రాచలంలో..
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని