Hyderabad: సికింద్రాబాద్‌ మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించిన రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని ఆయన సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు. ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బౌద్ధ భిక్షువులు, ప్రజలు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 23 May 2024 15:39 IST
1/7
బౌద్ధ భిక్షువులతో సీఎం రేవంత్‌ రెడ్డి..
బౌద్ధ భిక్షువులతో సీఎం రేవంత్‌ రెడ్డి..
2/7
బుద్ధ విహార్‌లో ప్రజలు..
బుద్ధ విహార్‌లో ప్రజలు..
3/7
బుద్ధ విహార్‌లో బుద్ధుడి విగ్రహం..
బుద్ధ విహార్‌లో బుద్ధుడి విగ్రహం..
4/7
బౌద్ధ భిక్షువులు..
బౌద్ధ భిక్షువులు..
5/7
బుద్ధ విహార్‌లో భక్తులు..
బుద్ధ విహార్‌లో భక్తులు..
6/7
బౌద్ధ గురువు ఆశీర్వాదం తీసుకుంటున్న భక్తులు..
బౌద్ధ గురువు ఆశీర్వాదం తీసుకుంటున్న భక్తులు..
7/7
మహాబోధి బుద్ధ విహార్‌..
మహాబోధి బుద్ధ విహార్‌..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు