PV Narasimha Rao: పీవీ నరసింహారావుకు నేతల నివాళి

హైదరాబాద్‌లో నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద పీవీ నరసింహారావు వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి,  మాజీ మంత్రి కేటీఆర్‌ పలువరు నేతలు నరసింహారావుకు నివాళులర్పించారు. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ తదితరులు పాల్గొని పీవీ నరసింహారావు సేవలను స్మరించుకున్నారు.

Updated : 23 Dec 2023 13:49 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని