Hyderabad: ‘క్లాసిక్ మిసెస్ ఇండియా’ విజేతగా రత్నా మెహ్రా

హైదరాబాద్‌కు చెందిన రత్నా మెహ్రా ‘క్లాసిక్ మిసెస్ ఇండియా 2024’ టైటిల్ విజేతగా నిలిచారు. రెండు రోజుల క్రితం గురుగ్రామ్‌లో జరిగిన పోటీల్లో రత్నా టైటిల్‌ సాధించారు. గురువారం ఆమె మణికొండలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మిసెస్‌ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిసెస్‌ మమత త్రివేది హాజరయ్యారు.

Updated : 04 Apr 2024 19:40 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు