Protest : ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా

 ‘ఈనాడు’ కర్నూలు ప్రాంతీయ కార్యాలయంపై దాడి ఘటనపై  కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. జర్నలిస్టులకు తెదేపా, జనసేన, వామపక్షాల నేతలు సంఘీభావం తెలిపారు. దాడికి నిరసనగా ఓర్వకల్లులో తెదేపా ఆందోళన చేపట్టింది. కాటసానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఆ చిత్రాలు.. 

Updated : 21 Feb 2024 14:53 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు