Hyderabad: టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో నాగశౌర్య సందడి

హైదరాబాద్‌లో ఎఫ్‌ఎన్‌సీసీ(ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. నటుడు నాగశౌర్య టోర్నీని ప్రారంభించారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 06 Apr 2024 19:18 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని