Hyderabad: పార్క్‌ హయత్‌లో సందడి చేసిన సినీ తారలు

హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌లో బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవం వేడుకగా జరిగింది. డాక్టర్ అమ్రిన్ బాను నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ తారలు లక్ష్మీ మంచు, రెజీనా కసాండ్రా, దర్శకుడు బుచ్చిబాబు, రేణుకా చౌదరి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ భాను, అఖిల్‌, అరియానా తదితరులు పాల్గొని సందడి చేశారు. ఆ ఫొటోలు..

Updated : 20 Apr 2024 15:08 IST
1/17
రెజీనా కాసాండ్రా
రెజీనా కాసాండ్రా
2/17
మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీ
3/17
4/17
5/17
బిగ్‌బాస్‌ ఫేమ్‌ భాను
బిగ్‌బాస్‌ ఫేమ్‌ భాను
6/17
అరియానా గ్లోరీ
అరియానా గ్లోరీ
7/17
8/17
9/17
10/17
11/17
12/17
దర్శకుడు బుచ్చిబాబు
దర్శకుడు బుచ్చిబాబు
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని