Flower Show : ఆకట్టుకున్న ఫలపుష్ప ప్రదర్శన

మల్లేశ్వరం : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటకలోని లాల్‌బాగ్‌ ఉద్యానంలో 10 రోజుల పాటు ఏర్పాటు చేసిన 215వ ఫలపుష్ప ప్రదర్శనకు తెరపడింది. అనుభవ మండపాన్ని 34 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తులో నిర్మించగా, దీనికి వివిధ వర్ణాలలోని గులాబీలు,  పసుపు, తెలుపు రంగుల చేమంతి,  గాంఫ్రినా పూలతో అలంకరించారు.  వర్టికల్‌ గార్డెన్, అందులో 18 అడుగుల పొడవు, మూడు అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉన్న చేతిపై ఇష్టలింగం శిల్పం ఆకట్టుకున్నాయి. ఆ  చిత్రాలు.. 

Updated : 29 Jan 2024 12:44 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని