Flower Show : ఆకట్టుకున్న ఫలపుష్ప ప్రదర్శన
మల్లేశ్వరం : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటకలోని లాల్బాగ్ ఉద్యానంలో 10 రోజుల పాటు ఏర్పాటు చేసిన 215వ ఫలపుష్ప ప్రదర్శనకు తెరపడింది. అనుభవ మండపాన్ని 34 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తులో నిర్మించగా, దీనికి వివిధ వర్ణాలలోని గులాబీలు, పసుపు, తెలుపు రంగుల చేమంతి, గాంఫ్రినా పూలతో అలంకరించారు. వర్టికల్ గార్డెన్, అందులో 18 అడుగుల పొడవు, మూడు అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉన్న చేతిపై ఇష్టలింగం శిల్పం ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలు..
Updated : 29 Jan 2024 12:44 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర