Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. జగపతిబాబు, రమకృష్ణ కీలక పాత్రలు పోషించారు. జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గుంటూరులో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఫొటోలపై ఓ లుక్కేయండి..

Updated : 09 Jan 2024 22:35 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని