Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత హీరో మహేశ్బాబు (Mahesh Babu)- డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. జగపతిబాబు, రమకృష్ణ కీలక పాత్రలు పోషించారు. జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఫొటోలపై ఓ లుక్కేయండి..
Updated : 09 Jan 2024 22:35 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం