Hyderabad: గచ్చిచౌలి స్టేడియంలో హెచ్‌వైడీ 2కే24 కార్యక్రమం

గచ్చిబౌలి స్టేడియంలో కలాం ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ యూత్ ఎక్సలెన్స్‌లో హెచ్‌వైడీ 2కే24 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి, సంస్థ అధ్యక్షులు నరేష్ ఇండియన్, గ్లోరీ స్వరూప, లెఫ్టినెంట్‌ జనరల్ కరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పేస్‌, డిఫెన్స్‌ ప్రదర్శన ఆకట్టుకుంది.

Updated : 03 Apr 2024 19:54 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని