Hanuman jayanti: భక్త జనసంద్రం.. కొండగట్టు అంజన్న సన్నిధి
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలో కొలువైన కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతోంది. దీక్షా విరమణ చేసేందుకు రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కాషాయమయంగా మారిపోయాయి. ఆ ఫొటోలు..
Updated : 01 Jun 2024 11:42 IST
1/12
ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న ఆంజనేయస్వామి
2/12
మాల విరమణ చేస్తున్న దీక్షా పరులు
3/12
దీక్ష విరమించేందుకు వచ్చిన భక్తులు
4/12
పుష్కరిణి వద్ద భక్తుల రద్దీ
5/12
కల్యాణ కట్టకు వెళ్తున్న మాలధారులు
6/12
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
7/12
హనుమాన్, శ్రీరామ నామస్మరణతో మారుమోగిన అంజన్న సన్నిధి
8/12
స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో బారులదీరిన దీక్షా పరులు
9/12
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
10/12
కాలినడకన కొండగట్టుకు చేరుకుంటున్న భక్తులు
11/12
మాల విరమణ కోసం వేచి ఉన్న దీక్షాపరులు
12/12
విద్యుత్ కాంతులతో అంజన్న ఆలయ ప్రవేశ ద్వారం..
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు