Himachalpradesh:హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదల బీభత్సం

హిమాచల్‌ ప్రదేశ్‌లో (Himachal Pradesh) వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. శిమ్లా, ధర్మశాల తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి.

Updated : 14 Aug 2023 23:53 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని