Hyderabad: నానక్‌రాంగూడలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభోత్సవం.. హాజరైన సీఎం రేవంత్‌

నానక్‌రాంగూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, సౌమ్య మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 18 Feb 2024 12:53 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని