Gaza : ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో మరణ మృదంగం

ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వైమానిక, భూతల దాడుల్లో పలువురు మరణిస్తూనే ఉన్నారు. ప్రజల మధ్యే పోరు సాగుతుండటంతో మరణాల సంఖ్య అధికంగానే ఉంటోంది. పౌర మరణాల్లేకుండా పోరు సాగించాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. బాంబు దాడులతో కూలిన భవనాల శిథిలాల కిందే మరెంతో మంది చిక్కుకుపోయారు. వారి ఆచూకీ తెలియడం లేదు. గాజా వాసుల్లో 80శాతం ఇళ్లను వదిలేసి వలస వెళ్లారు.  ఆ హృదయవిదారక చిత్రాలు..

Updated : 13 Dec 2023 13:46 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని