Hyderabad : ధగధగ మెరిసే మెరుపుల రాణులు

ధన త్రయోదశి సందర్భంగా  జూబ్లీహిల్స్‌లోని ఓ నగల దుకాణంలో నూతన కలెక్షన్లు ఏర్పాటు చేశారు. వీటిని నటీమణులు స్పందన, చాందిని, ప్రీతి సుందర్‌, ఇతర మోడళ్లు కలిసి ఆవిష్కరించారు. వినూత్న ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిస్తూ హొయలు పోయారు.   

Updated : 21 Oct 2022 14:14 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని