Keraleeyam 2023: ‘కేరళీయం’ వేడుకలో.. అగ్ర తారల సందడి

కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో బుధవారం ‘కేరళీయం’ (Keraleeyam 2023) వేడుకను నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొప్పతనాన్ని, సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. ఈ వేడుకలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా ప్రముఖ నటులు మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, కమల్‌ హాసన్‌, శోభన తదితరులు పాల్గొన్నారు. ఫొటోలు..     

Updated : 02 Nov 2023 20:38 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని