Hyderabad: హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో భాజపా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భాజపా అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆ చిత్రాలు..

Updated : 15 Apr 2024 13:16 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని