Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భాజపా విజయం సాధించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ఫొటోలు..

Updated : 04 Jun 2024 10:24 IST
1/7
ఆలయానికి వస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి..
ఆలయానికి వస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి..
2/7
3/7
అమ్మవారికి పూజలు చేసిన అనంతరం కిషన్‌ రెడ్డి..
అమ్మవారికి పూజలు చేసిన అనంతరం కిషన్‌ రెడ్డి..
4/7
హారతి తీసుకుంటున్న కిషన్‌రెడ్డి..
హారతి తీసుకుంటున్న కిషన్‌రెడ్డి..
5/7
6/7
అమ్మవారికి నమస్కరిస్తున్న కిషన్‌రెడ్డి..
అమ్మవారికి నమస్కరిస్తున్న కిషన్‌రెడ్డి..
7/7
అమ్మవారికి పూజలు చేస్తున్న కిషన్‌ రెడ్డి..
అమ్మవారికి పూజలు చేస్తున్న కిషన్‌ రెడ్డి..

మరిన్ని