Hyderabad: ‘#కృష్ణారామా’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్

రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘#కృష్ణారామా’. రాజ్‌ మదిరాజు దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో లాంచ్‌ చేశారు. నటీనటులు హాజరై సందడి చేశారు.

Updated : 13 Oct 2023 21:06 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని