Chiranjeevi : విశాఖలో లోక్‌నాయక్‌ పురస్కారాల ప్రదానోత్సవం.. ఫొటోలు

విశాఖలో లోక్‌నాయక్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు చిరంజీవి హాజరయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు తదితరులు పాల్గొన్నారు.  ఎన్టీఆర్‌, హరివంశరాయ్‌బచ్చన్‌ వర్ధంతి సందర్భంగా 19 ఏళ్లుగా లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాలను అందిస్తోంది. ఆ చిత్రాలు.. 

Updated : 20 Jan 2024 12:41 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని