Lok sabha Elections: సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం  పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ చిత్రాలు..

Updated : 19 Apr 2024 13:56 IST
1/13
ఓటు వేసిన  నూతన వధూవరులు
ఓటు వేసిన  నూతన వధూవరులు
2/13
3/13
గాయపడినా.. బాధ్యత మరవకుండా..
గాయపడినా.. బాధ్యత మరవకుండా..
4/13
రాజస్థాన్‌లో  ఓటు వేసిన ఓ కుటుంబం
రాజస్థాన్‌లో  ఓటు వేసిన ఓ కుటుంబం
5/13
ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి తరలివచ్చిన ఓటర్లు
ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి తరలివచ్చిన ఓటర్లు
6/13
7/13
8/13
9/13
మేఘాలయలో  ఓటు వేసిన ఓ మహిళ
మేఘాలయలో  ఓటు వేసిన ఓ మహిళ
10/13
11/13
12/13
13/13

మరిన్ని