Lucknow vs Chennai: చెన్నైపై 8 వికెట్ల తేడాతో లఖ్‌నవూ విజయం

ఐపీఎల్‌-2024లో లఖ్‌నవూ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.  అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన లఖ్‌నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Updated : 19 Apr 2024 23:37 IST
1/47
2/47
3/47
4/47
5/47
6/47
7/47
8/47
9/47
10/47
11/47
12/47
13/47
14/47
15/47
16/47
17/47
18/47
19/47
20/47
21/47
22/47
23/47
24/47
25/47
26/47
27/47
28/47
29/47
30/47
31/47
32/47
33/47
34/47
35/47
36/47
37/47
38/47
39/47
40/47
41/47
42/47
43/47
44/47
45/47
46/47
47/47

మరిన్ని