Mangalavaram: ‘మంగళవారం’ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’ (RX 100)తో నటి పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput)ను వెండితెరకు పరిచయం చేశారు దర్శకుడు అజయ్‌ భూపతి (Ajay Bhupathi). వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మంగళవారం’ (Mangalavaram). సస్పెన్స్‌, క్రైమ్‌ కథా చిత్రంగా దీనిని తీర్చిదిద్దారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న అజయ్‌భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌, నందితా శ్వేత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 21 Oct 2023 17:20 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని