Narendra Modi: 45 గంటలపాటు సుదీర్ఘ ధ్యానంలో మోదీ.. ఫొటోలు వైరల్‌

తమిళనాడులోని కన్యాకుమారిలోఉన్న ప్రఖ్యాత స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. కాషాయ దుస్తులు ధరించి, 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి..

Updated : 31 May 2024 14:48 IST
1/8
స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
2/8
45 గంటలపాటు మెడిటేషన్ చేయనున్న ప్రధాని మోదీ
45 గంటలపాటు మెడిటేషన్ చేయనున్న ప్రధాని మోదీ
3/8
 పవిత్ర జలంతో సూర్యుడికి అభిషేకం చేస్తున్న మోదీ
 పవిత్ర జలంతో సూర్యుడికి అభిషేకం చేస్తున్న మోదీ
4/8
సూర్యుడికి నమస్కరిస్తున్న మోదీ
సూర్యుడికి నమస్కరిస్తున్న మోదీ
5/8
కాషాయ దుస్తులు ధరించిన ప్రధాని మోదీ
కాషాయ దుస్తులు ధరించిన ప్రధాని మోదీ
6/8
స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద మోదీ
స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద మోదీ
7/8
తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద శిలాస్మారకం.. 
తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద శిలాస్మారకం.. 
8/8
సముద్రం అంచున ఉదయిస్తున్నసూర్యుడిని చూస్తూ..
సముద్రం అంచున ఉదయిస్తున్నసూర్యుడిని చూస్తూ..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు