News in images: చిత్రం చెప్పే విశేషాలు (02-06-2024)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 02 Jun 2024 09:58 IST
1/14
![తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal14.jpg)
2/14
![వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు పలు చోట్ల మహా వృక్షాలు సైతం నేలకొరిగాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం రహదారిపై విరిగిపోయిన వృక్షం స్థానంలో రావి చెట్టు మొలిచిందిలా..](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal13.jpg)
3/14
![విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని వంతరాం సమీపంలోని వేగావతి నది రూపరేఖలు మారిపోయాయి. ఏడాదిలో 8 నెలలపాటు నీటితో కళకళలాడే నది వేసవి తీవ్రతతో ఎండిపోయింది. ఒక ఒడ్డుకు ఇసుక మేటలు వేయడం, గోతులతో కనిపిస్తోంది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal12.jpg)
4/14
![విశాఖ నగరంలో కొంతమంది ద్విచక్ర వాహన చోదకులు తలకు శిరస్త్రాణం ధరించకుండా చక్కర్లు కొడుతున్నారు. కొందరు వెంట తెచ్చుకున్న హెల్మెట్లను వాహనాలకు తగిలిస్తున్నారు. ఇంకొందరు వెనుక కూర్చున్న వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. మద్దిలపాలెం కూడలిలో చోటుచేసుకున్న దృశ్యాలివి.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal11.jpg)
5/14
![ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీ గిరిజన్ భవన్లో మామిడి మేళా ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. వివిధ రకాల మామిడి జాతికి చెందిన పండ్లు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal10.jpg)
6/14
![ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి సంబంధించి శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ ముఖ చిత్రంతో శ్రీకాకుళం జిల్లా లావేరు వస్త్రపురికాలనీకి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సహకారంతో చేనేత వస్త్రం తయారుచేశారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal9.jpg)
7/14
![సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరానికి చెందిన చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ నెమలి పింఛంపై గీసిన సూక్ష్మకళా చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మూడు గంటలపాటు శ్రమించి చిత్రం గీసినట్లు రాహుల్ చెబుతున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal8.jpg)
8/14
![నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ చెరువులో శనివారం మత్స్యకారులు వేట కొనసాగించగా.. ఒకరికి 25 కిలోల చేప (బొచ్చ రకం) చిక్కింది. దీంతో చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal7.jpg)
9/14
![తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. పదేళ్లయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన పత్రచిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులపై తెలంగాణ తల్లి, చార్మినార్, ఇతర చిత్రాలతో పాటు అమరుల స్తూపం తదితర వాటిని మలిచారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal6.jpg)
10/14
![నాగులవంచకు చెందిన ఓ వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో ఈ బడ్డీని కొనుగోలు చేశారు. ఖమ్మం-బోనకల్లు ప్రధాన రహదారిలో పెద్ద పరిమాణంలో ఉన్న ఓ బడ్డీని టైర్ల ఎడ్ల బండిపై ఇలా తరలించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal5.jpg)
11/14
![హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బజార్ఘాట్ హనుమాన్ ఆలయంలో భక్తి ముద్రలో ఆంజనేయుడు భక్తులకు దర్శనమిచ్చాడు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal4.jpg)
12/14
![హైదరాబాద్లోని యూసుఫ్గూడ చెక్పోస్ట్ రోడ్డులో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. బండి పెట్రోల్ ట్యాంక్పై నిద్రపోతున్న ఓ బుడతడు ఇలా కనిపించాడు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదానికి ఆస్కారం ఇచ్చినట్టే అవుతుంది.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal3.jpg)
13/14
![తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal2.jpg)
14/14
![వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం రెండో బైపాస్ రోడ్డులో ఉన్న అభయాంజనేయస్వామి దేవాలయంలో 27 అడుగుల విగ్రహానికి లక్ష అరటి పండ్లతో అలంకరణ చేశారు. హనుమజ్జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ చేశామని పూజారులు తెలిపారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/02062024slider--chitralu--gal/02062024chitralu--gal1.jpg)
Tags :
మరిన్ని
-
చిత్రం చెప్పేవిశేషాలు (27-07-2024)
-
పెరిగిన గోదావరి నీటి మట్టం.. ఇళ్లలోకి చేరిన వరదనీరు
-
కార్గిల్ యుద్ధ దినోత్సవం.. రక్షణశాఖ ఆధ్వర్యంలో పరేడ్
-
అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
-
చిత్రం చెప్పేవిశేషాలు (26-07-2024)
-
ఎడతెరిపి లేకుండా వర్షం.. వాహనదారుల ఇబ్బందులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (25-07-2024)
-
చిత్రం చెప్పేవిశేషాలు (24-07-2024)
-
కుప్పంలో భువనేశ్వరికి ఘన స్వాగతం
-
చిత్రం చెప్పేవిశేషాలు (23-07-2024)
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
ఉజ్జయిని మహాకాళి బోనాలు.. స్వర్ణలత భవిష్యవాణి
-
చిత్రం చెప్పేవిశేషాలు (22-07-2024)
-
రెండో రోజు ‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’ మహాసభ
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు
-
చిత్రం చెప్పేవిశేషాలు (21-07-2024)
-
మాదాపూర్లో ‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’ మహాసభ
-
ఘనంగా కళాశాల గ్రాడ్యుయేషన్ డే
-
‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం
-
ఎడతెరిపి లేకుండా వర్షం.. ప్రయాణికుల ఇబ్బందులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (20-07-2024)
-
విశాఖలో భారీ వర్షం.. రహదారులు జలమయం
-
రైతుల రుణమాఫీ.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
-
నెల్లూరులో రెండో రోజు రొట్టెల పండుగ..
-
చిత్రం చెప్పేవిశేషాలు (18-07-2024)
-
తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
-
నెల్లూరులో రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (17-07-2024)
-
నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద భక్తుల సందడి
-
రహదారులపై వరద నీరు.. ప్రయాణికుల అవస్థలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్