AP News: మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి విడదల రజిని, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated : 25 Feb 2024 19:31 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని