Modi : దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని ద్వారకలో ఈ రోజు ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఆ చిత్రాలు.. 

Updated : 25 Feb 2024 10:50 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని