PM Modi: ద్వారక ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక నగరంలో పర్యటించారు. ద్వారకా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెట్ ద్వారకలో భగవంతుడుని దర్శించుకుని పూజలు చేశారు. పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకను వీక్షించేందుకు ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్ర గర్భాన నిక్షిప్తమైన ఆ మహా నగరాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ‘నీటిలో మునిగి ఉన్న ద్వారక నగరంలో ప్రార్థనలు చేయడం చాలా దివ్యమైన అనుభవం’ అని మోదీ ‘ఎక్స్(ట్వీటర్)’లో పేర్కొన్నారు. ఫొటోలు..
Updated : 25 Feb 2024 15:39 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్