PM Modi: ద్వారక ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారక నగరంలో పర్యటించారు. ద్వారకా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెట్‌ ద్వారకలో భగవంతుడుని దర్శించుకుని పూజలు చేశారు. పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకను వీక్షించేందుకు ప్రధాని మోదీ స్కూబా డైవింగ్‌ చేశారు. సముద్ర గర్భాన నిక్షిప్తమైన ఆ మహా నగరాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ‘నీటిలో మునిగి ఉన్న ద్వారక నగరంలో ప్రార్థనలు చేయడం చాలా దివ్యమైన అనుభవం’ అని మోదీ ‘ఎక్స్‌(ట్వీటర్‌)’లో పేర్కొన్నారు. ఫొటోలు..

Updated : 25 Feb 2024 15:39 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని