Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం

దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. ఫొటోలు మీకోసం..

Updated : 22 Apr 2024 20:33 IST
1/8
 పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకుంటున్న మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
 పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకుంటున్న మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
2/8
పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న ప్రముఖ గాయని ఉషా ఉథుప్‌
పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న ప్రముఖ గాయని ఉషా ఉథుప్‌
3/8
పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న శ్రీ మిథున్‌ చక్రవర్తి
పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న శ్రీ మిథున్‌ చక్రవర్తి
4/8
డా. బిందేశ్వర్‌ పాఠక్‌ తరఫున పద్మ విభూషణ్‌ అవార్డు అందుకుంటున్న ఆయన కుటుంబ సభ్యురాలు
డా. బిందేశ్వర్‌ పాఠక్‌ తరఫున పద్మ విభూషణ్‌ అవార్డు అందుకుంటున్న ఆయన కుటుంబ సభ్యురాలు
5/8
పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న శ్రీ రామ్‌ నాయక్‌
పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న శ్రీ రామ్‌ నాయక్‌
6/8
పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న డా. సీతారామ్‌ జిందాల్‌
పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న డా. సీతారామ్‌ జిందాల్‌
7/8
పద్మ విభూషణ్‌ అవార్డు అందుకుంటున్న డా. పద్మా సుబ్రహ్మణ్యం
పద్మ విభూషణ్‌ అవార్డు అందుకుంటున్న డా. పద్మా సుబ్రహ్మణ్యం
8/8

మరిన్ని