Chiranjeevi: ప్రముఖులతో సినీనటుడు చిరంజీవి
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని పద్మ విభూషణ్తో గౌరవించింది.
Updated : 26 Jan 2024 11:37 IST
1/19
బౌద్ధ మత గురువు దలైలామాతో..
2/19
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో..
3/19
తెలంగాణ గవర్నర్ తమిళిసైతో చిరంజీవి
4/19
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో...
5/19
బాలీవుడ్ నటుడు అనిల్కపూర్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు
6/19
తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్తో..
7/19
8/19
9/19
తమిళ నటుడు, సూపర్స్టార్ రజనీకాంత్తో..
10/19
నటుడు అమితాబ్ బచ్చన్తో కలిసి గజమాలను పంచుకుంటూ...
11/19
చిరంజీవిని సన్మానిస్తున్న దాసరి నారాయణరావు, చిత్రంలో రాఘవేంద్రరావు, డి.రామానాయుడు, బ్రహ్మానందం తదితరులు
12/19
13/19
ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చేతుల మీదుగా నంది అవార్డు అందుకుంటూ...
14/19
చిరంజీవికి మిఠాయి తినిపిస్తున్న తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్టీఆర్
15/19
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో..
16/19
17/19
బాలీవుడ్ దిగ్గజ నటుడు దేవానంద్తో..
18/19
జుహీచావ్లా, మహేశ్భట్లతో..
19/19
కమల్హాసన్ ‘స్వాతిముత్యం’ చిత్ర విజయోత్సవంలో..
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం