Bharat Ratna: పీవీకి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు
దిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న (Bharat Ratna)’ ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపదీ ముర్ము వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జైశంకర్, కిషన్ రెడ్డి, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఫొటోలు..
Updated : 30 Mar 2024 15:48 IST
1/4
భారత రత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్రావు
2/4
చౌదరీ చరణ్ సింగ్ తరఫున అవార్డు స్వీకరిస్తున్న ఆయన మనవడు జయంత్ సింగ్
3/4
స్వామినాథన్ తరఫున అవార్డును స్వీకరిస్తున్న ఆయన కుమార్తె నిత్యారావు
4/4
కర్పూరీ ఠాకుర్ తరఫున అవార్డు స్వీకరిస్తున్న ఆయన కుమారుడు రామ్నాథ్
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?