Bharat Ratna: పీవీకి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు

దిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న (Bharat Ratna)’ ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపదీ ముర్ము వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 30 Mar 2024 15:48 IST
1/4
భారత రత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్‌రావు
భారత రత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్‌రావు
2/4
చౌదరీ చరణ్‌ సింగ్‌ తరఫున అవార్డు స్వీకరిస్తున్న ఆయన మనవడు జయంత్‌ సింగ్‌
చౌదరీ చరణ్‌ సింగ్‌ తరఫున అవార్డు స్వీకరిస్తున్న ఆయన మనవడు జయంత్‌ సింగ్‌
3/4
స్వామినాథన్‌ తరఫున అవార్డును స్వీకరిస్తున్న ఆయన కుమార్తె నిత్యారావు
స్వామినాథన్‌ తరఫున అవార్డును స్వీకరిస్తున్న ఆయన కుమార్తె నిత్యారావు
4/4
కర్పూరీ ఠాకుర్‌ తరఫున అవార్డు స్వీకరిస్తున్న ఆయన కుమారుడు రామ్‌నాథ్‌
కర్పూరీ ఠాకుర్‌ తరఫున అవార్డు స్వీకరిస్తున్న ఆయన కుమారుడు రామ్‌నాథ్‌

మరిన్ని