Hyderabad: ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి, సురేఖ దంపతులు

అలనాటి నటి సావిత్రి నటించిన 47 ఉత్తమ చిత్రాలకు సంబంధించిన విశేషాలతో రచయిత సంజయ్ కిషోర్ ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని చిరంజీవి, సురేఖ దంపతులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు మురళీమోహన్, బ్రహ్మానందం, అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, జయసుధ హాజయర్యారు. ఫొటోలు మీకోసం..

Updated : 02 Apr 2024 22:10 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు