Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
చైతన్య రావు, సునీల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంతోశ్ కంభంపాటి రూపొందించిన చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam). కిడ్నాప్ నేపథ్యంలో రూపొందిన ఈ ఎంటర్టైనర్ ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ఈ మూవీలో మెరిసిన అందం శ్రద్ధా దాస్ గురించి పలు విశేషాలు..
Updated : 17 Apr 2024 21:58 IST
1/15
ముంబయికి చెందిన ఈ భామ తెలుగు సినిమా ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’తో 2008లో తెరంగేట్రం చేసింది.
2/15
తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. ‘ఆర్య 2’లో పోషించిన శాంతి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3/15
చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా అలరించింది. ‘మొగుడు’, ‘పీఎస్వీ గరుడవేగ’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’ తదితర చిత్రాల్లో సందడి చేసింది.
4/15
ఇప్పుడు ‘పారిజాత పర్వం’తో అలరించేందుకు సిద్ధమైంది. హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది.
5/15
‘డిక్టేటర్’ సినిమాలోని ప్రత్యేక గీతంలో నందమూరి బాలకృష్ణతో కలిసి డ్యాన్స్ చేసి, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
6/15
‘బందిపోటు’, ‘హిప్పి’ తదితర సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించింది.
7/15
డ్యాన్స్ షో ‘ఢీ -15’కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది.
8/15
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ట్రెండీ దుస్తుల్లో ఫొటోలు దిగి, వాటిని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం