Swadesh Store: జూబ్లీహిల్స్‌లో రిలయన్స్‌ స్వదేశ్‌ స్టోర్‌ ప్రారంభం.. తారల సందడి

హైదరాబాద్‌: దేశంలోనే మొట్టమొదటి స్వదేశ్‌ స్టోర్‌ (swadesh store)ను రిలయన్స్‌ (Reliance) సంస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ స్వదేశ్‌ స్టోర్‌ను రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు, మంచు లక్ష్మి, నమ్రతా, పీవీ సింధు, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.

Updated : 08 Nov 2023 19:54 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు