Swadesh Store: జూబ్లీహిల్స్లో రిలయన్స్ స్వదేశ్ స్టోర్ ప్రారంభం.. తారల సందడి
హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి స్వదేశ్ స్టోర్ (swadesh store)ను రిలయన్స్ (Reliance) సంస్థ హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్వదేశ్ స్టోర్ను రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు, మంచు లక్ష్మి, నమ్రతా, పీవీ సింధు, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.
Updated : 08 Nov 2023 19:54 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు