TDP-Janasena : తాడేపల్లి గూడెంలో తెదేపా-జనసేన ‘జెండా’ సభ

తెదేపా-జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ‘జెండా’ సభలో సభా వేదికపైకి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. ఇరుపార్టీల జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 28 Feb 2024 22:01 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని