TS TET: తెలంగాణ ‘టెట్‌’ ఎగ్జామ్‌ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. పరీక్ష నేపథ్యంలో అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జూన్‌ 2 వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్‌కు 99,958 మంది, రెండో పేపర్‌కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫొటోలు..

Updated : 20 May 2024 16:03 IST
1/11
మల్లాపూర్‌లో పరీక్షా కేంద్రం వద్ద యువతి..
మల్లాపూర్‌లో పరీక్షా కేంద్రం వద్ద యువతి..
2/11
పరీక్షా కేంద్రం లోపలికి వెళ్తున్న యువతి..
పరీక్షా కేంద్రం లోపలికి వెళ్తున్న యువతి..
3/11
పరీక్షా కేంద్రం లోపలికి పరుగు తీస్తున్న అభ్యర్థి..
పరీక్షా కేంద్రం లోపలికి పరుగు తీస్తున్న అభ్యర్థి..
4/11
పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులతో రద్దీ..
పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులతో రద్దీ..
5/11
6/11
ఎగ్జామ్‌ సెంటర్‌లోకి పరుగు తీస్తున్న అభ్యర్థి..
ఎగ్జామ్‌ సెంటర్‌లోకి పరుగు తీస్తున్న అభ్యర్థి..
7/11
8/11
పరీక్షా కేంద్రంలోకి నడుచుకుంటూ వెళ్తున్న టెట్‌ అభ్యర్థి..
పరీక్షా కేంద్రంలోకి నడుచుకుంటూ వెళ్తున్న టెట్‌ అభ్యర్థి..
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు