Telangana: ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు.. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా వివిధ రకాల కళలను ప్రదర్శించారు. ఫొటోలు..

Updated : 02 Jun 2024 20:41 IST
1/13
సీఎం రేవంత్‌ రెడ్డి,  గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌.. సీఎం రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌..
2/13
కళాకారుల నృత్యాలు.. కళాకారుల నృత్యాలు..
3/13
సచివాలయంపై బాణాసంచా వెలుగులు.. సచివాలయంపై బాణాసంచా వెలుగులు..
4/13
ట్యాంక్‌బండ్‌పై భారీ ర్యాలీ..
ట్యాంక్‌బండ్‌పై భారీ ర్యాలీ..
5/13
బాణాసంచా వెలుగుల్లో సచివాలయం..
బాణాసంచా వెలుగుల్లో సచివాలయం..
6/13
వర్షంలో ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ..
వర్షంలో ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ..
7/13
సచివాలయంపై రంగుల కాంతులు..
సచివాలయంపై రంగుల కాంతులు..
8/13
సచివాలయంపై వెలుగులు..
సచివాలయంపై వెలుగులు..
9/13
సచివాలయం వద్ద రంగుల కాంతులు..
సచివాలయం వద్ద రంగుల కాంతులు..
10/13
ఆకాశంలో రంగుల కాంతులు..
ఆకాశంలో రంగుల కాంతులు..
11/13
రంగురంగుల విద్యుత్‌ కాంతులు..
రంగురంగుల విద్యుత్‌ కాంతులు..
12/13
సచివాలయంపై మెరుస్తున్న విద్యుత్‌ కాంతులు..
సచివాలయంపై మెరుస్తున్న విద్యుత్‌ కాంతులు..
13/13
విద్యుత్‌ కాంతులతో సచివాలయం..
విద్యుత్‌ కాంతులతో సచివాలయం..

మరిన్ని