Republic Day : నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎగురవేశారు. అంతకుముందు గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఆ చిత్రాలు.. 

Updated : 26 Jan 2024 09:54 IST
1/8
 గౌరవ వందనం చేస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, చిత్రంలో సీఎస్‌ శాంతికుమారి తదితరులు
 గౌరవ వందనం చేస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, చిత్రంలో సీఎస్‌ శాంతికుమారి తదితరులు
2/8
3/8
4/8
గౌరవ వందనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
గౌరవ వందనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
5/8
6/8
7/8
8/8

మరిన్ని