Ramoji Rao: అక్షర యోధుడికి ఘన నివాళి
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు ఎందరికో అక్షరభిక్ష పెట్టి, నేటి తరానికి ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఆయన సేవలు మరువలేనివి. ఆయన మృతి చెందడంతో పలువురు ఘనంగా నివాళులర్పించారు.
Updated : 09 Jun 2024 13:34 IST
1/8
![జీవీఎంసీ 70వ వార్డు శ్రీనివాసనగర్లోని ట్వింకిల్ స్కూల్ అధినేత ట్వింకిల్ శ్యామ్ ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలిలో 450 అడుగుల ఎత్తైన భారీ హోర్డింగ్పై రామోజీరావు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎందరికో అక్షరభిక్ష పెట్టి, నేటి తరానికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన రామోజీరావు సేవలు మరువలేనివని ట్వింకిల్ శ్యామ్ అన్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/09062024chitrlau--gal/09062024chitrlau--gal8.jpg)
2/8
![సంగారెడ్డి జిల్లా నారాణఖేడ్కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులపై రామోజీరావు, రామోజీఫిల్మ్సిటీ, ఈనాడు, ఈటీవీ లోగోలను మలిచి ఘనంగా నివాళులర్పించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/09062024chitrlau--gal/09062024chitrlau--gal10.jpg)
3/8
![నెల్లూరుకు చెందిన అమీర్ జాన్ , పద్మారత్నం ఆకులపై ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రాలను చిత్రీకరించి నివాళులర్పించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/09062024chitrlau--gal/09062024chitrlau--gal6.jpg)
4/8
![నెల్లూరుకు చెందిన ఉమాశంకర్ ఆకులపై రూపొందించిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రం](https://assets.eenadu.net/photo_gallery/Latest/09062024chitrlau--gal/09062024chitrlau--gal5.jpg)
5/8
![రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన సైకతా శిల్పకారుడు బాలాజీ ఘనంగా నివాళులర్పించారు. పత్రికా రంగానికి, సమాజానికి రామోజీరావు చేసిన సేవకు గుర్తుగా కృష్ణానదిలో సైకత శిల్పాన్ని ఇసుకపై రూపొందించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/09062024chitrlau--gal/09062024chitrlau--gal4.jpg)
6/8
![గంజాం జిల్లాకు చెందిన యువ కళాకారుడు బిజయ కుమార్ రెడ్డి సుద్దముక్కపై రామోజీరావు ఆకృతిని తీర్చిదిద్ది నివాళులర్పించారు. సుద్దముక్కపై 1.5 సెంటీమీటర్ల ఎత్తున ఆయన ఆకృతిని తీర్చిదిద్దారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/09062024chitrlau--gal/09062024chitrlau--gal3.jpg)
7/8
![ఎందరో కళాకారులకు స్ఫూర్తిదాత అయిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు మృతికి నివాళిగా కరీంనగర్కు చెందిన రేవల్లి శంకర్.. రామోజీరావు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/09062024chitrlau--gal/09062024chitrlau--gal9.jpg)
8/8
![ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్కుమార్ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు.](https://assets.eenadu.net/photo_gallery/Latest/09062024chitrlau--gal/09062024chitrlau--gal1.jpg)
Tags :
మరిన్ని
-
కార్గిల్ యుద్ధ దినోత్సవం.. రక్షణశాఖ ఆధ్వర్యంలో పరేడ్
-
అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
-
చిత్రం చెప్పేవిశేషాలు (26-07-2024)
-
ఎడతెరిపి లేకుండా వర్షం.. వాహనదారుల ఇబ్బందులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (25-07-2024)
-
చిత్రం చెప్పేవిశేషాలు (24-07-2024)
-
కుప్పంలో భువనేశ్వరికి ఘన స్వాగతం
-
చిత్రం చెప్పేవిశేషాలు (23-07-2024)
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
ఉజ్జయిని మహాకాళి బోనాలు.. స్వర్ణలత భవిష్యవాణి
-
చిత్రం చెప్పేవిశేషాలు (22-07-2024)
-
రెండో రోజు ‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’ మహాసభ
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు
-
చిత్రం చెప్పేవిశేషాలు (21-07-2024)
-
మాదాపూర్లో ‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’ మహాసభ
-
ఘనంగా కళాశాల గ్రాడ్యుయేషన్ డే
-
‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం
-
ఎడతెరిపి లేకుండా వర్షం.. ప్రయాణికుల ఇబ్బందులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (20-07-2024)
-
విశాఖలో భారీ వర్షం.. రహదారులు జలమయం
-
రైతుల రుణమాఫీ.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
-
నెల్లూరులో రెండో రోజు రొట్టెల పండుగ..
-
చిత్రం చెప్పేవిశేషాలు (18-07-2024)
-
తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
-
నెల్లూరులో రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
చిత్రం చెప్పేవిశేషాలు (17-07-2024)
-
నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద భక్తుల సందడి
-
రహదారులపై వరద నీరు.. ప్రయాణికుల అవస్థలు
-
చిత్రం చెప్పేవిశేషాలు (16-07-2024)
-
విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి