Ramojirao: రామోజీరావుకు తుది వీడ్కోలు.. హాజరైన ప్రముఖులు

అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు.

Updated : 09 Jun 2024 15:03 IST
1/12
రామోజీరావుకు నివాళులర్పించిన తెదేపా అధినేత చంద్రబాబు
రామోజీరావుకు నివాళులర్పించిన తెదేపా అధినేత చంద్రబాబు
2/12
చింతమనేని ప్రభాకర్‌, మంత్రి తుమ్మల, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
చింతమనేని ప్రభాకర్‌, మంత్రి తుమ్మల, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
3/12
 స్మృతి వనం వద్ద రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు, ఈనాడు సంపాదకులు(ఆంధ్రప్రదేశ్‌) ఎం.నాగేశ్వరరావు
 స్మృతి వనం వద్ద రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు, ఈనాడు సంపాదకులు(ఆంధ్రప్రదేశ్‌) ఎం.నాగేశ్వరరావు
4/12
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు
రామోజీరావుకు నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు
5/12
ప్రముఖ నటుడు మురళీమోహన్‌
ప్రముఖ నటుడు మురళీమోహన్‌
6/12
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి
7/12
 సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు
 సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు
8/12
మర్రి శశిధర్‌రెడ్డి
మర్రి శశిధర్‌రెడ్డి
9/12
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి,
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి,
10/12
‘మల్లెమాల’ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
‘మల్లెమాల’ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
11/12
భారాస నేతలు నామా, అరికెపూడి గాంధీ తదితరులు
భారాస నేతలు నామా, అరికెపూడి గాంధీ తదితరులు
12/12
ప్రముఖ వైద్యుడు గురవారెడ్డి, శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి
ప్రముఖ వైద్యుడు గురవారెడ్డి, శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి

మరిన్ని