Vijayawada: కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భద్రత
విజయవాడ: మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. విజయవాడలోని నిమ్రా, నోవా కళాశాలల్లో కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టారు. సంబంధిత ఫొటోలు..
Updated : 03 Jun 2024 15:45 IST
1/7
విజయవాడలో పోలీసుల భద్రతా చర్యలు..
2/7
కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది..
3/7
కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కుర్చీలు..
4/7
కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు..
5/7
కౌంటింగ్ కేంద్ర వద్ద సిబ్బంది..
6/7
విజయవాడలో ఓట్ల లెక్కింపు కేంద్రం..
7/7
కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు..
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం