Hyderabad: రవీంద్ర భారతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: మహిళా దినోత్సవం సందర్భంగా 2024 ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లోని 17 మంది మహిళలకు అవార్డులు ప్రదానం చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క, మహిళాశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, నాయకులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఫొటోలు..

Updated : 14 Mar 2024 17:30 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని