Hyderabad: ‘యోదా’ డయాగ్నోస్టిక్స్‌ సెంటర్‌ను ప్రారంభించిన చిరంజీవి

హైటెక్‌సిటీలో ‘యోదా’ డయాగ్నోస్టిక్స్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ నటుడు చిరంజీవి, మంత్రి దామోదర రాజనర్సింహా, ప్రముఖులు హాజరై ప్రసంగించారు. డయాగ్నోస్టిక్స్‌ సెంటర్‌ల వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి మాట్లాడారు. నిర్వాహకులను ప్రశంసించారు. ఫొటోలు..

Updated : 21 Apr 2024 16:50 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని