Nara Lokesh: సత్యసాయి జిల్లాలో నారా లోకేశ్‌ ‘యువగళం’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర సత్యసాయి జిల్లా కదిరి నియోజ‌క‌వ‌ర్గంలో కొనసాగుతోంది. ఆదివారం నల్లచెరువు మండల కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా లోకేశ్‌ స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. పాదయాత్రలో కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated : 19 Mar 2023 17:32 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని