APPSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష.. హాజరైన విద్యార్థులు

ఏపీ రాష్ట్రంలో ఆదివారం ఏపీపీఏస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు 144 సెక్షన్‌ అమలు చేశారు. ఆ చిత్రాలు.. 

Updated : 17 Mar 2024 12:08 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని