KCR: భారాస జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం

  దేశ రాజధాని దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) జాతీయ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. తొలుత అక్కడ రాజశ్యామల, నవచండీయాగాలు నిర్వహించారు. ఈ యాగాల్లో కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Updated : 14 Dec 2022 21:38 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని